ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి- పస్రా మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. �
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
Crime news | రోడ్డు దాటుతుండగా ఓ బైక్ పాదచారున్ని ఢీకొనడంతో పాదాచారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసు కుంది.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్
దంపతులకు తీవ్ర గాయాలు | పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.