గ్రామం| బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో కరోనా మహమ్మారి విళయతాండవం సృష్టిస్తున్నది. జిల్లాలోని సక్రా బ్లాక్లో కరోనా లక్షణాలతో గత 27 రోజుల్లో 36 మంది మరణించారు. దీంతో ప్రజలు భయంభయంగా
లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని ఓ యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను వేడుకున్నడంట. కరోనాను నిరోధించడంపై ఈ యువకుడికి ఎంత ప్రేమ అని అందరూ సంతోషించారంట
పట్నా : ఆర్థిక సాయం చేయకపోవడం, ఆస్తిలో వాటా పంచకపోవడంతో తల్లితండ్రులపై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంపతుల ఉసురుతీశాడు. పట్నాలోని రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ ప్�
పట్నా : బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు చూశాడనే ఆగ్రహంతో మహిళ (32) ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసేసిన ఘటన ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ పోలీస్ స్టేషన్ ప�
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
పాట్నా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్లో సిటి స్కాన్ ధరలను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. హై ర
పాట్నా : బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ స్థలంలో కొత్త అంబులెన్స్లు నిరూపయోగంగా ఉండటంపై ఆ రాష్ట్రానికి చెందిన జన అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సరన్ జిల్
పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెల�
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు
పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంల