మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశా
సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధ�
సువిధ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అమెరికాకు అనుబంధంగా ట్రస్ట్ సువిధ వికాస్ ఆధ్వర్యంలో చింతకాని మండలం నామవరం ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు చేతుల
బడులు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే విలువ, గౌరవం ఉంటుంది. అయితే జిల్లాలో వివిధ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వ
అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మం డల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దు�
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
బాలికలు ఉన్నత చదువులపై దృష్టి పెట్టి పైస్థాయికి ఎదగాలని లయన్స్ క్లబ్ సభ్యుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగ�
నిజామాబాద్ : ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు, అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించ�
నిరుపేద చిన్నారుల చదువుకు చేయూత బ్యాగ్స్, సైకిళ్లు, క్రీడాసామగ్రి, బట్టలు అందిస్తున్న సేవామూర్తులు సోషల్ మీడియా వేదికగా విరివిగా స్పందన ఇప్పటికే 90 సైకిళ్లు, పది కంప్యూటర్లు, స్మార్ట్ టీవీ విరాళం అది ఆ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల �