సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిప�
ప్రస్తుతం కొద్ది దూరం నడవాలంటేనే ఆయాస పడుతుంటాం, కొందరు వాహనాలు లేనిదే బయటకు వెళ్లరు. కానీ, ఈ బామ్మను చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. 40 ఏండ్లుగా సైకిల్ తొక్కుతూ ఏ మాత్రం అలసట లేకుండా సునాయాసంగా ప�
ఈ ఫొటోలోని సైకిల్ సాధారణమైనది కాదు. దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాడిపడేసిన ల్యాప్టాప్ల నుంచి తీసిన లిథియం-అయాన్ బ్యాటరీలతో ఇది నడుస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలు 60 కిలోమీటర్లు అలవోకగా �
ఓ బుడ్డోడు చావు నుంచి తప్పించుకున్నాడు. ఒకేసారి రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోలేదు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చలేదు. బాలుడికి ఎలాంట�
సైకిల్ పై వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటే సాధ్యమేనా అనే అనుమానం రాకమానదు. కానీ భక్తితో కూడిన ఇష్టం ముందు ఎంతటి సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది అంటారు ఓ భక్తుడు. తన ఇష్టదైవాన్ని సందర్శించడానికి వేల
Fire on PM Modi: సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. సైకిల్ను అవమానిస్తే యావద్భారత జాతిని అవ
సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ | రాజకీయ నేతలు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా. కొందరైతే తమకేం తక్కువ అనే భావనలో ఉంటారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోరు
Ranjith on Wheels | తండ్రి అకాల మరణంతో కుంగిపోయిన ఆ యువకుడు.. ఆయన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు పెద్ద సాహసాన్నే చేశాడు. సైకిల్పై 92 రోజుల్లో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టాడు. ఈ సుదీర్ఘ ‘భారత్ యాత్ర’ను తండ్రితోపాట
భోపాల్ : పెట్రోల్ ధరలు దేశంలో చుక్కలను తాకుతుండగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రజలకు చవకైన పరిష్కారం సూచించారు. భోపాల్లో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ 107 దాటగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర�
నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�
మంత్రి | ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. పెండింగ్ పను