కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్ను బైక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..కొత్తకొండ శ్రీనివాస్ బైక్పై (52) వెళ్తున్నాడు. అలుగునూరు సమీపంలో సైకిల్ను ఢీ కొట్టి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్లో నివసిస్తున్న శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ