భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే తాడికొండ సమ్మక్క అంబేద్కర్ సెంటర్లో పండ్ల దుకాణం నడిపేది. భర్త కొన్నేళ్ల క్రితమే కాలం చేయగా, కూతురు కల్పనను గణపురం మండలం పరశ�
కాంగ్రెస్ నాయకుడు తన భూమిని ఆక్రమిస్తున్నాడంటూ మరో బాధితురాలు శనివారం జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది. సెక్యూరిటీ సిబ్బంది మందు డబ్బా లాక్క�
రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపా
ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించ
గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నేడు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. 12 నుంచి మధ్యాహ్నం ఒ�
నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా ఆశించిన వానల్లేక ఇటు రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పలుచోట్ల అడపాదడపా కొద్దిపాటి వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండవేడి హడలెత్తిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్ నుంచి గురువారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బరాజ్లోని 6వ బ్లాక్లో ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతుండగా అన్నారం బరాజ్ నుంచి నీరు విడుదల �
కారును లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం తాటికల్ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది.