Bhubharathi | వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ ప్రభుత్వ నిబందనల ప్రకారం సకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
ASI Suspension | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్సైను జిల్లా పోలీసు అధికారులు సస్పెన్షన్ చేశారు.