బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) అన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప�
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
MLA Rohith reddy | బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను
చార్మినార్ : నగరంలోని బాలపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. 75 వసంతాల స్వాతంత్ర్య భారతావనికి వందనం చేస్తూ సాయి రాజశేఖర్ (22) కశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు సుమారు 3500 కిలోమీట�
చార్మినార్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాతనగరంలోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలోనూ గత మూడు రోజులగా లక్ష్�
చార్మినార్ : దీపావళి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయ ట్రస్టీ శశికళ తెలిపారు. సోమవారం ఆమె దేవాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దీపావళి ఉత్సవాల్లో
చార్మినార్, ఆగస్ట్ 10: బాలీవుడ్ సినీ హీరో గోవిందా మంగళవారం పాత నగరంలోని చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు శశికళ మర్యాదలతో గోవిందా కుటుంబ సభ్యులకు సాదర స్వ