ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకున్నది. రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను �
న్యూఢిల్లీ: భగత్సింగ్ కోశ్యారీ కమిటీ సిఫారసు చేసినట్టుగా ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేసేలా చూడాలని కోరుతూ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప�
మహారాష్ట్ర గవర్నర్ కొశ్యారీ వ్యాఖ్య తీవ్రంగా ఖండించిన పార్టీల నేతలు ముంబై: సమర్థ రామదాసు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్రల�
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని రాజ్భవన్లో బుధవారం కలిశారు. రవిశాస్త్రి మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిసినట్లు తెలిసింది. రాష్ట్రం�
ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి(78) ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమై�