ముంబై, జనవరి 27: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్.. మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ పదవి నుంచి దిగి పోవాలనుకుంటున్నానని కొద్ది రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. తన పదవీ కాలంలో వివిధ అంశాలపైన విపక్షాల నుంచి విమర్శలు, రాజీనామా డిమాండ్ను కోశ్యారీ ఎదుర్కొన్నారు.