వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ రాష్ట్రస్థాయిలో రెండు ఉత్తమ అవార్డులు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారు.
సిద్దిపేట పాత బస్టాండ్ను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు రాష్ర్టానికి ఆదర్శంగా నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రజా రవాణా ఆర్టీసీ ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలోని బస్టాండ్ల వసతుల�
బ్యాంకు పాలకవర్గంతోపాటు ఉద్యోగుల సమష్టి సహకారంతోనే బ్యాంకు అభివృద్ధిలో పయనిస్తుందని, దాంతోనే తనకు జాతీయ స్థాయిలో ఉత్తమ చైర్మన్గా అవార్డు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందరెడ్డి అన్నారు.
మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ కార్మికురాలు లక్ష్మి ఉత్తమ పారిశుధ్య కార్మికురాలిగా ఎంపికయ్యారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్రం నుంచ�
హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ ‘ఇంధన పొదుపు’ విభాగంలో బెస్ట్ అవార్డు అందుకున్నది. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట�
సుల్తాన్బజార్, జనవరి 12: కొవిడ్, బ్లాక్ ఫం గస్ విజృంభించినప్పుడు బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) శస్త్రచికిత్సల నిపుణుల సంఘానికి ఉత్తమ అవార్డు లభించ�
సుల్తాన్బజార్ : కొవిడ్, బ్లాక్ ఫం గస్ విజృంభించినప్పుడు బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) శస్త్రచికిత్సల నిపుణుల సంఘానికి ఉత్తమ అవార్డు లభించింది. అఖి�