పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వర్తక, వాణిజ్య సైన్బోర్డులు, హోర్డింగ్లపై బెంగాల్ భాషను తప్పనిసరి చేశారు. ఈ మేరకు కోల్తా మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ..
రాజకీయాలు తనకు పూర్తి కాల ఉద్యోగం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతిమంగా తాను ఒక యోగినేనని ఆయన చెప్పారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్�
ప్రపంచంలో అన్ని భాషల కన్నా పాత భాషగా పాత సుమేర్ భాషను ఎక్కువమంది అంగీకరించారు. తర్వాత పాత ఈజిప్ట్, హిబ్రూ, గ్రీకు, పాత చైనా, కొరియా భాషలు పాతవిగా గుర్తించారు. మన తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది.
మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది.
బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలి�
బెంగాలీలను కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటుడు పరేశ్ రావల్ గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ మాట్లాడారు. ‘గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని �
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం | కోవిన్ పోర్టల్లో కొత్తగా తెలుగు భాషను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. హిందీతో పాటు మొత్తం పది ప్రాంతీయ భాషలను పోర్టల్లో అందుబాటులో ఉంచ�