ప్రభుత్వాలు మారి నా, ఎంతమంది అధికారులు వచ్చినా రాయపోల్ మండలంలోని వీరానగర్ బీటీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బీటీ రోడ్డుగా మట్టిగా మారి కంకంర తేలడంతో ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు నరకం అనుభ�
రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
సమైక్య రాష్ట్రంలో ఇరుకు, గతుకుల రోడ్లు, వాగులు, కాలువలపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ, తెలంగాణ సర్కార్ మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది. వేల కోట్లతో కొత్త
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. నియోకవర్గంలోని
స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు.
అది మల్యాల మండలం బల్వంతాపూర్ నుంచి సర్వాపూర్ మీదుగా మల్యాల శివారులో పీడబ్ల్యూ రోడ్డును కలిపే ప్రధానమార్గం. ఈ గ్రామాల ప్రజలు ఏ అవసరం ఉన్నా ఈ రోడ్డు గుండానే మల్యాల కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, మ�
ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారం సంగెం-జేపీ దర్గా బీటీ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎమ్మెల్యే కృషితో రూ.1.65 కోట్ల నిధులు 20 రోజుల్లో పూర్తి కానున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేశంపేట, మే 24 : గుంతలమయంగా మారి�