వస్త్ర పరిశ్రమలో తెలంగాణకే తలమానికమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. టెక్స్టైల్స్, అప్పారెల్ పార్కులను అభివృద్ధిలోకి తెచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సంపద పెంచినం. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచినం. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలు, రైతులకు మేలు జరుగుతుంది.పొరపాటున కాంగ్రెస్కు అవకాశమిస్తే మళ్లీ గోసపడుడేనని సీఎం కేస
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
తెలంగాణలో బీడీ పరిశ్రమ యాజమానులకు, బీడీ కార్మికులకు వారధిగా పనిచేస్తున్న సుమారు 7 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్ పథకం అమలు చేసి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని బీఆర్ఎస్ రాష్
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
రాష్ట్రంలోని సబ్బం డ వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆ సరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా యి.