ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని పునరుద్ధరించాలని కోరా
విదేశీ విద్యానిధి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశా రు. సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుతున్న 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్
హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక, కలుషిత ఆహారం బారినపడి 36మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారని, 800మంది అనారోగ్యానికి గురయ్యారని, ఇకనైనా మెస్చార్జీలను పెంచాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సం�
కేంద్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటన్ని ంటినీ వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమా�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్�
వీరశైవ లింగాయత్/లింగబలిజ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షుడ