బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టేట ముంచింది. స్థానిక సం స్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ధోకా చేసింది. బీసీలకు 42% కల్పిస్తే.. రిజర్వేషన్లు 50% దాటుతాయని కోర్టులు తప్పుపడడంతో వెన�
బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్ట సభలు, వి ద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు మంగళవారం మం చిర్యాల జిల్లా చెన్నూర్లో నల్ల బ్యాడ్జీలత
విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లు ఎక్కడుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీ�
Congress | మాటలు కోటలు దాటుతాయి. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లను ప్రకటిస్తారు.. తీర్మానాలు కూడా చేస్తారు.. కానీ అన్నీ కాగితాల మీదనే. ఆచరణలో ఒక్కటీ అమలు కాదు.
కాంగ్రెస్ నయవంచనపై అట్టుడుకుతున్నది. కులగణన పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ఆగ్రహం పెల్లుబికుతున్నది. రిజర్వేషన్ల పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట దగా చేశారని దళితులు నిప్పులు చెరుగుతు�
కుల గణన నివేదికను తప్పుల తడకగా రూపొందించడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సామాజికవేత్తలు మండి పడుతున్నారు.