అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోతే బీసీలంతా ఏకమై తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ నిర్వహించారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహాసభకు వేలాదిగా బీసీలు తరలివచ్చారు. బీసీ నినాదాలతో ధర్నాచౌ�
MLC Kavitha | బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని, నేను చెప�
MLC Kavitha | ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసుల�
BC Mahasabha | కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని తెలంగాణ జాగృతి సంస్థ ఈ నెల 3వ తేదీన ఇంద�
MLC Kavitha | కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మ�
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నద�