కులవృత్తులపై సీఎం రేవంత్రెడ్డి మరోమారు చులకనభావం ప్రదర్శించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలె.
ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకే బ్యాంక్తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి రూ.లక్ష సాయం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మ�
సర్కారు అందిస్తున్న లక్ష రూ పాయల సాయం మాలాంటి కుల వృత్తి వారికి ఎంతో ఆసరగా ఉంటయ్. మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీల వల్ల మేం కుల వృత్తి చేసుకు నేందుకు ఇబ్బందులు పడు తున్నాం. ఇలాంటి స మయంల సీఎం కేసీఆర్ గొప�
నాటి పాలనలో కుదేలైన కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తున్నది. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నది. లక్ష చొప్పున సాయం అందిస్తూ.. కుటుంబాలకు ఆసరా అవుతున్
కామారెడ్డి జిల్లాలో బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నది.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు చేపట్టారు. బీసీల్లో వెనుకబడిన కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దాదాపు 53 వేల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులన�