ఆర్వీబీఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా జరిగిన ఎల్వీఆర్ స్మారక బాస్కెట్బాల్ టోర్నీ అట్టహాసంగా ముగిసింది. శనివారం జరిగిన వేర్వేరు విభాగపు ఫైనల్స్�
ఎల్వీఆర్ స్మారక బాస్కెట్బాల్ టోర్నీలో ఎన్బీఏ టీమ్ జోరు కొనసాగుతున్నది. విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో ఎన్బీఏ టీమ్ 51-24తో కీస్టోన్పై ఘన విజయం సాధించింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు �
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 4వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల బాస్కెట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన శుక్రవారం ఆయా జిల్లాల జట్లు బరిలోకి దిగాయి.
సూర్యాపేట మరోమారు క్రీడాటోర్నీకి వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్
జెడ్పీ చైర్పర్సన్ సరిత బాస్కెట్బాల్ టోర్నీ మహిళల విజేత సౌత్ సెంట్రల్ రైల్వే పురుషుల విజేత హైదరాబాద్ కేవీబీఆర్ ట్రోఫీలను అందజేసిన జెడ్పీచైర్పర్సన్,ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల అయిజ, ఫిబ్రవరి 9: గ�