High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులో.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరును సై తం పోలీసులు చేర్చారు. ఈనెల 16న తొలిరోజు క్యాతనపల్లి చైర్మన�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టు స్వీకరించనుంది.
‘చీప్ మినిస్టర్.. నా మాట గుర్తుంచుకో.. మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తాం.. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం’ అని �
రాష్ట్రంలోని కొందరు పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడగులొత్తుతూ వారి మెప్పుకోసం పనిచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అరెస్టులంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎ�
17 ఏండ్లు రాష్ట్ర మంత్రిగా ఉండి నల్లగొండ జిల్లాను ఎడారి చేసిండునాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఓటమి తథ్యంహాలియాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాలియా, మార్చి 28 : ‘తాను గెలిస్తే ఏంచేస్తారో ఎన్నికల సభల్లో ప్రజ