గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�
godavarikhani | పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం పరిస్థితి. జిల్లాలోనే ఏకైక కార్పొరేషన్ ఇది. చూడటానికి అద్దాల మేడగా ఉన్నా... సిబ్బంది వాహనాలకు కనీసం పార్కింగ్ షెడ్ లేని దుస్థితి.
మా గ్రామాన్ని బల్దియాలో విలీనం చేయొద్దని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ‘పురపాలిక వద్దు.. పంచాయతే ముద్దు’ అంటూ గురువారం రెనివట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా �
బల్దియా సిగలో మరో కలికితురాయి చేరింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రేటర్ కార్పొరేషన్ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. ఈ మేరకు గురువారం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
‘స్వచ్ఛ పెద్దపల్లి’ కోసం బల్దియా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ను అమ్మినా.. ఉపయోగించిన వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత�
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�