మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిలో.. కేవలం ఒక్కశాతం మాత్రమే వాడుకుంటాయి. మిగిలిన 99 శాతం నీటిని.. ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి.
చలికాలం వస్తే చాలు.. బాల్కనీలో పెరిగే కూరగాయల మొక్కలు కుచించుకు పోతాయి. సూర్యరశ్మిలేమితో ఎదుగుదలకు దూరమవుతాయి. దాంతో, వంటకు కావాల్సిన కూరగాయలు సకాలంలో చేతికి అందవు కూడా. అందుకే.. కాలానికి అనుగుణంగా ఉన్న క�
Woman Kills Sons | భార్యాభర్తల మధ్య గొడవ పిల్లల ఉసురు తీసింది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. దీంతో చిన్నారులైన ఆ పిల్లలు మరణించారు.
Balcony collapses in private school | ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కూలింది. పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి �
Dubai Hotel | అత్యంత విలాసవంతమైన దుబాయ్ హోటల్ (Dubai Hotel) బాల్కనీలో ఓ భారతీయ మహిళ బట్టలు ఆరబెట్టిన (Indian Woman Drying Clothes) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Delhi | మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య నెలకొన్ని గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్ట�
హైదరాబాద్లో మిద్దె తోటల పెంపకం ఎక్కువవుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు పలు సంస్థల సహకారంతో నగరంలోని దాదాపు 25 వేల గృహాల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. ఇందులో ‘సిటీ ఆఫ్ టెర్రస్�