దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన సూచీలకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, బజాజ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతోపాటు వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం మదుపర�
స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలపై ప్రభావం చూపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూడటంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సూ�
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
సెన్సెక్స్ 710, నిఫ్టీ 225పాయింట్లు పతనం ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. బుధవారం పడిపోయాయి. గత వారం మొత్తం కూడా క్షీణించి�