1973-78 మధ్యకాలంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ కిరాతకానికి బలైనవారిలో తెలంగాణ బిడ్డలే ఎక్కువ. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర�
కింది కులాల వారిని ఎదగకుండా అణచివేసే ప్రయత్నం చరిత్రలో అడుగడుగునా కనబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుగాంచిన మన దేశంలోని జనాభాలో సగానికి పైగా ఉన్న వీరికి పాలనా అవకాశాలు దక్కే పరిస్థితులు ఇప్పటికీ ఏ
నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వ�
తమ జాతి బిడ్డల చిన్న చిన్న అవసరాలు తీర్చడంలో సీతక్క కొంత శ్రద్ధ వహించినా ఒక్కోసారి ఆదివాసీల విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఆమె ముందు తొలగించలేని అడ్డంకులుగా నిలబడవచ్చు. కొన్ని విషయాల్లో ప్రభుత్వ
సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు రాసే రచయిత బద్రి నర్సన్లో కథలు రాసే కోణం కూడా ఉన్నదని నాకు మెల్లిగా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన రాసిన తొలి కథల పుస్తకం ‘దార�
బద్రి నర్సన్ వెలువరించిన తొలి కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’. ఇందులో 20 కథలు ఉన్నాయి. ప్రతి కథకు ఓ బలమైన నేపథ్యం ఉంది. ఈ కథలు కేవలం కాలక్షేపం కోసం రాసినవి కావు. సమాజంలోని తప్పొప్పులను, అసమానతలను కథాంశాలుగా త