ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను
ప్రగతినగర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసులోని నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ హత్యలో మొత్తం 13 మంది పాల్గొనగా.. వీరిలో నలుగురు మైనర్లు, ఓ రౌడీషీటర్ ఉ�
రెంట్కు కార్లు తీసుకొని.. వాటిని తనఖా పెట్టి.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడో వ్యక్తి. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట్లోని యూనివర్సల్ కార్స్ ట్రావెల్స్ బిజినెస్ నిర్వాహ�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ నివాసి శివకుమార్ (33) అత్తాపూర్లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.
యాభై వేల నుంచి లక్ష రూపాయలుంటేనే ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనాలి.. లేదంటే మా వైపే చూడొద్దంటూ ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్లో కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి ప�
హైదరాబాద్ : ఓ యువకుడికి పెళ్లి కావట్లేదని తల్లి, సోదరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్ని సంబంధాలు చూసినా అన్ని విఫలం అవుతుండటంతో.. చేసేదేమీ లేక తనువు చాలించాలనుకున్నారు. దీంతో 18 నెలల పసిబ�
హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి పరిధి ప్రగతినగర్లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుండి బైక్పై మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై విచక్ష�