ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మనోహరబాద
సూరారం, విశ్వకర్మకాలనీలోని రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్యాసింజర్ ఆటోలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగును వదిలివెళ్లాడు. ఆటో యజమాని ప్లాస్టిక్ బ్యాగు ఉండటాన్ని గమనించి, అందులో ఏం ఉందో చూడకుండానే రోడ్డు పక్కన
బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గర్భిణికి సిజేరియన్ చేస్తుండగా శిశువు మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చ�
సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం న�
ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలి.. రోగులపై శ్రద్ధ వహించాలి.. అని తెలంగాణ రా ష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సూచించారు.
Jabardasth Avinash | జబర్దస్త్ అవినాష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి షో పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా�
ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్లోని ఒక కుటుంబం�