AP Assembly | ఏపీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), పీయూసీ, అంచనాల కమిటీ ( పీఈసీ ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో కమిటీలకు ఎన్నికైన సభ్యుల వివరాలను ఏపీ స్ప�
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి (Ayyannapatrudu) దక్కనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు తెలుస్తున్నది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్యక్రమాలకు రావాలని మెప్మా అధికారి లలితకుమారి