వర్షాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్లో పలు అనారోగ్యాలు వెంటాడతాయని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మె ల్యే సంజయ్ ఆదివారం వర్షంలోనే పర్యటిస్తూ పల్లెప్రగతి
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
ప్రస్తుత గ్లోబలీకృత ప్రపంచంలో పిల్లలకు సెల్ఫోన్లను దూరంపెట్టి పుస్తకాలను దగ్గర పెట్టాలని అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పుస్తక మహోత్సవంలో ఆరో ర�
విద్యార్థులకు పదో తరగతి కీలకమైంది. పరీక్షలు వస్తున్నా యంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయా లని మానసిక నిపుణులు సూచిస్తు�
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�
డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం ప్ర పంచ జాతీయ డెంగ్యూ దిన�
పరిశుభ్రతతోనే దోమల వ్యాప్తి, డెంగ్యూని అరికట్టవచ్చని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో
వరద ముప్పును తప్పిస్తాం | పాతనగర వ్యాప్తంగా వరద ముప్పును తప్పించడానికి ప్రణాళికా బద్ధంగా వరదనీటి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెల�
జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రో