కేంద్ర ప్రభు త్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోవడానికి దోహదం చేయనున్నదని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించారు.
వరంగల్ మహానగరంలో నేడు, రేపు రెండు రోజుల పాటు మెగా ఆటో షో నిర్వహించనున్నారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్ర�
చారిత్రక ఓరుగల్లులో ఆటోమొబైల్ రంగంలో పేరున్న ప్రముఖ బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వాహనాలు ఇప్పుడు నగరంలో నిర్వహించే ఆటో షో ద్వారా అడుగు పెడ�
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిషాంత్ దొంగరి పేర్కొన్నారు.
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి �
ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ-హబ్, రెనో నిస్సాన్ చేతులు కలిపాయి. ఈ మేరకు టీ-హబ్లో రెనో నిస్సాన్ టెక్నాలజీ, బిజినెస్ సెంటర్ ఇండియా ఎండీ దేబాషిష�
విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �