సిడ్నీ: ఇండియాలో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన కళాఖండాలను ఇండియాకు తిరిగి అప్పగించనుంది ఆస్ట్రేలియా. మొత్తం 14 కళాఖండాలను అప్పగించనుండగా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గురవడం లేదా ఆ�
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పెద్ద నగరమైన సిడ్నీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ విజృంభణతో సిడ్నీ నగరం గత ఆరు వారాలుగా లాక్డౌన్లో ఉన్నది. లాక్డౌన్ పొడిగింపుపై స్థానిక ప్రజల ను�
Python Swallows Crocadile: మొసలి, కొండచిలువ మధ్య పోరాటం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన పోరాటానికి సంబంధించిన చిత్రాలే ఇప్పుడు సోషల్ మీడియాలో
సిడ్నీ: లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. ‘మాకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ఫ్రీడమ్, వేకప్ ఆస్�
సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ �
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం, అదే సమయంలో సిడ్నీలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆసీస్ ప్రధాని ఇలా క
టోక్యో : 2032లో జరుగబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 2032 ఒలింపిక్స్ నిర్వహించనున్నట్టు ఐవోసీ బుధవారం ప్రకటించింది. ఐవోసీ తాజా �
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్ష�
సెయింట్ లూసియా: వెస్టిండీస్తో జరుగుతు న్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండో టీ20లో విండీస్ 56 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట కరీబ