Viral Video | నిగనిగలాడుతున్న ఓ భారీ పామును.. రెండేండ్ల బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పామును లాగడమే కాదు.. దాంతో కాసేపు ఆటాడేందుకు యత్నించాడు.
యాషెస్ సిరీస్పై ఈసీబీ లండన్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్పై కొంత స్పష్టత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలకు వీలుగా కరోనా ఆంక్షలను సడలించనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. వచ్చేనెల నుంచి రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. అలాగే భారత్ తయారీ కొవిషీల్డ్,
సిడ్నీ: కోవీషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారత్కు చెందిన సీరం సంస్థ .. కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీ�
సిడ్నీ: అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా స్వాగతం పలకనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికుల కోసం సరిహద్దుల్ని తెరవనున్నది. కేవలం వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమ�
భారత్ తొలి ఇన్నింగ్స్ 132/1.. ఆస్ట్రేలియాతో ఏకైక గులాబీ టెస్టుగోల్డ్కోస్ట్: స్టార్ ఓపెనర్ స్మృతి మందన (80 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్సర్) దంచి కొట్టడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు (డే అండ్ నైట్
మెల్బోర్న్: మహిళల బిగ్బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు వేర్వేరు జట్ల తరఫున బరిలోకి దిగుతుండగా, తాజాగా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హర్మన్�
కాఫీ డోర్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డ్రోన్పై కాకి దాడి | ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కాఫీని డెలివరీ చేయడానికి
పోరాడి ఓడిన మిథాలీసేన.. ఆస్ట్రేలియాతో రెండో వన్డే మకాయ్: తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియా విజేతగా నిలువగా.. ఆఖరి ఓవర్లో నోబాల్స్ కారణంగా భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడ�
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�
ఆసీస్తో భారత మహిళల రెండో వన్డే మకాయ్: తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేసేందుకు సిద్ధమైంది. కెప్టెన్ మిథాలీరాజ్ రాణించినా.. మిగిలినవాళ్
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అ