ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేస్తూ పకడ్బందీ ప్రచారం ని
కేసీఆర్ గర్జన వల్లే రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయని, కార్యకర్తలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
కార్యకర్తలే మా బలం.. బలగం అని, వారు లేకుంటే నాయకులు లేరని.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబా�
Atram Sakku | ఆదిలాబాద్(Adilabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా ఆత్రం సక్కు (Atram Sakku) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు.
లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురు�
CM KCR | ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరె, మాలి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆ
CM KCR | ఆసిఫాబాద్ జిల్లా కావడంతోనే.. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలతో హాస్పిటల్ కూడా వచ్చిందని, దాంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో