యువ అథ్లెట్ జ్యోతి యెర్రాజి కెరీర్ రెండో అత్యుత్తమ ప్రదర్శనతో జర్మనీ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజ్ లెవల్ గాలా ఈవెంట�
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి చెర్రిపల్లి కీర్తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో అద్భు త ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న కీర్తనకు ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్లో �
న్యూఢిల్లీ: వరుస పతకాలతో మంచి జోరు మీదున్న భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ మరో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే జాతీయ రికార్డు (8.36 మీటర్లు) తన పేరిట రాసుకున్న శ్రీశంకర్.. గ్రీస్లో జరిగిన అథ్లెటిక్స్ మ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ నిత్య ఖాతాలో కాంస్య పతకం చేరింది. గతేడాది వరంగల్ వేదికగా జరిగిన 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నిత్య..మహిళల 100 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో న�
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్కు చెందిన యువ స్కీయర్ ఆరిఫ్ఖాన్కు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కింది. వచ్చే నెల ఫిబ్రవరిలో బీజింగ్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్
కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభిన�
కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన �
దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న అథ్లెట్లను ఆదుకునేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సిద్ధమైంది. కొవిడ్ సెకండ్ వేవ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానిక�