కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగ
న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్�
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు మయిల్సామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగర పరిధిలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఇ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీ�
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ జిల్లాలోని ధర్మాడం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా అధికారులకు విజయన్ �
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
గువాహటి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం జోరును పెంచింది. ముఖ్యంగా బీజేపీకి పట్టున్న అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక బీజేపీ నేతలతోపాటు ప్రధాని నరేం
గువాహటి: దేశంలో కాంగ్రెస్ పార్టీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ అని, అందువల్ల ప్రజలు మరోసారి బీజేపీనే ఓటేసి గెలిపించ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల