చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మమత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా వ్యవహరిస్తు�
యూడీఎఫ్ అభ్యర్థికి కరోనా పాజిటివ్ | కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం నుంచి
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �