కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మమత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా వ్యవహరిస్తు�
యూడీఎఫ్ అభ్యర్థికి కరోనా పాజిటివ్ | కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం నుంచి
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగ
న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్�