గువాహటి: దేశంలో కాంగ్రెస్ పార్టీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ అని, అందువల్ల ప్రజలు మరోసారి బీజేపీనే ఓటేసి గెలిపించ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
న్యూఢిల్లీ: అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలో ప్రచారానికి సంబంధించి బీజేపీ హైకమాండ్ 40 మంది స్టార్ క్యా�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వారం రోజులకుపైగా అంటే దాదాపు గత 10 రోజుల నుంచి పెట్రో ధరలు పెరుగకుండా నిలకడగా ఉన్నాయ�
గువాహటి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజులీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సోనోవాల్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్య
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 8 విడుతల్లో పోలింగ్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో �
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ