దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు పతనం చెందడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడ�
రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్కేర్ రంగ సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్�
సెప్టెంబర్ 28: ఏషియన్ పెయింట్స్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ డాని మరణించారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 1968 నుంచి ఏషియన్ పెయింట్స్ నుంచి అసోసియేట్ కలిగిన ఆయన..కంపెనీ బోర్డు డైరెక్టర్గా�
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
కందుకూరు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని పలువురు టీఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. తీగల విజయం స
హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో 12 భారతీయ కంపెనీలకు స్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 20: హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో ఈ ఏడాది 12 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. దేశీయంగా వీటిలో రి�
జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ పెయింట్ సంస్థ ఏషియన్ పెయింట్స్ అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాలు సాధించింది