ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�
నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. టీటా అధ్యక్షులు సందీప్ కుమార్ మక్
గజ్జెకట్టి, ఒంటినిండా పసుపు పూసుకున్న పోతరాజు ముందు నడవంగా భక్తులు అమ్మవారికి నైవేద్యం అందించేందుకు నెత్తిన బోనాలెత్తి అమ్మవారి గుళ్లకు భక్తి పారవశ్యంగా కదిలారు. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో పాతనగరం ఆదివ�
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని చారిత్రాత్మక చరిత్ర కలిగిన చిలకలగూడ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రభు త్వం తరుపున పట్టు వస్ర్తాలను సమర్పించాడు. ఈ సందర్భంగా అమ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. యేటా ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి.
బోనాల ఉత్సవాలు వైభవంగా జరగాలని పలు ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణానే అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.