జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక దురహంకారి, కుసంస్కారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేస�
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గల్ఫ్ కార్మికులను మోసం చేసి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ నాయకులు ఆరోపించారు.
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి అర్వింద్ ధర్మపురిపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన సెగ తగులుతున్నది. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పలు�
ఫ్యామిలీ రాజకీయ వార్లో డిఎస్ నలిగిపోతున్నారా?.. ఇద్దరు కుమారుల మధ్య డీఎస్ ఇబ్బంది పడుతున్నారా?,, డీఎస్ను ఆయన తనయులు రాజకీయాలకువాడుకోవాలని చూస్తున్నారా?..