మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ కోసం గురువారం ఢిల్లీలో నిర్వహించిన మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆల్రౌండర్లపై కాసుల వర్షం కురిపించాయి. ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా భా�
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతిరెడ్డికి మచ్చ బొల్లారం డివిజన్ కౌకుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్వాల్ మండల విద్యాధికారి మురళీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మం
మహిళల ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత జట్టు పేసర్ అరుంధతి రెడ్డికి గాయం బారీన పడింది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్�
ODI World Cup : స్వదేశంలో వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుందనగా పేసర్ అరుంధతీ రెడ్డి (Arundhati Reddy) గాయపడింది.
INDW vs AUSW : మూడు వన్డేల సిరీస్ ఆఖరి పోరులో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొండంత స్కోర్ చేసింది. భారత బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ జార్జియా వొల్(81), ఎలీసా పెర్రీ(68) హాఫ్ సెంచరీతో మెరవగా.. బేత్ మూనీ(138) విధ్వసంక శతకంతో రెచ్
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బోణీ కొట్టింది. సోమవారం యూపీ వారియర్స్(UP Warriorz)పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో డబ్ల్యూపీఎల్ నిబంధన