ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే సంకల్పంతో నేడు (ఆదివారం) హైదరాబాద్లోని కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్హాల్లో ఆర్టిఫిషియల్ లింబ�
ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, ఫిట్మ�
రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్పూర్లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్లో ఉచితంగా స్క్రీని�
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు లక్షల రూపాయల ఖరీదైన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేస్తున్న తీరును అంతర్జాతీయ మెడికల్ జర్నల్ గుర్తించింది.
ప్రస్తుతం ప్రతి చిన్నసమస్యకూ ఆపరేషన్ చేయించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, పుట్టుకతో వచ్చిన అవయవాలను కృత్రిమ అవయవాలతో భర్తీ చేసి, కాలం వెళ్లదీయడం ఎంతవరకూ సమంజసం? చిన్న సూది మందుతో పరిష్కారం దక్కే
సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను
రోజు వారి జీవన గమనంలో రెండు చేతులుంటేనే జీవితం నడిచేది అంతంత మాత్రం. మానవుడితో పాటు పక్షులు, జం తు జాలమేదైనా.. కాళ్లూ చేతులు ఉంటేనే ఆ జీవులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలవు. ప్రధానంగా మనిషి ఆహార�
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరింపజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్�