కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అరచేతిలో ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే వినోదం లభ్యమైంది. ఈ సమయంలో ఓటీటీకి ఆదరణ చాలా పెరిగ
ఏరువాక పౌర్ణమి మొదలుకొని వ్యవసాయపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి పలుకరించడంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వనపర్తి జిల్లానూ తాకడంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలకు, ట్రాక్టర్లకు �
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత�
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�
తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మా�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�