కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించామని, దాంతోనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యం గా ప్రభుత్వం వైద్య, విద్యారంగంలో విప్లవాత్మకమైన కార�
It is health that is real wealth and not pieces of gold and silver అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాం. గాంధీ కన్న కలలను స్వరాష్ట్రంలో �
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో సుమారు 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం క
ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే.. అందుబాటులో లేని వైద్యం కోసం పెద్యాస్పత్రులకు రిఫర్ నేరేడుచర్ల, జూలై 18 : ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆస్పత్రులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగ�
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై వైద్యాధికారులకు శిక�
ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ల�