న్యూఢిల్లీ: భారత పురావాస్తు శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బీబీ లాల్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషణ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి తన ట్వీట్లో ఆర్కియాలజీ ప్రొఫెసర్ బీ
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పైకప్పు నుంచి ఒక చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. రామప్ప ఆలయం గర్భ�
కుతుబ్మినార్లో ఆలయాల పునరుద్ధరణపై పురావస్తు శాఖ న్యూఢిల్లీ, మే 24: కుతుబ్మినార్ కాంప్లెక్స్ లోపల హిందూ, జైన ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్ను భారత పురావస్తు శాఖ(ఏఎస్
ఔరంగబాద్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో జౌరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు టూంబ్ను మూసివేస్తున్న�
లక్నో : ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్లోని 22 గదులకు సంబంధించిన చిత్రాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం విడుదల చేసింది. ఇటీవల పలు నిర్వహణ పనులు చేపట్టగా.. వారికి సంబంధించిన చిత్రాలన
Rakhi Garhi | ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 32 ఏండ్లుగా పడుతన్న శ్రమకు ఫలితం దక్కింది. హర్యానాలోని రాఖీ గర్హీలో (Rakhi Garhi) 5 వేల ఏండ్లనాటి ఆభరణాల తయారీ కేంద్రాన్ని గుర్తించింది. దీంతో ఏఎస్ఐ ఇప్పటివరకు కనిపెట్టినవా�
తెరుచుకున్న ప్రేమసౌధం.. తాజ్ మహల్ | ప్రేమికులు, పర్యాటకులకు శుభవార్త. ప్రేమసౌధం తాజ్ మహల్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. రెండు నెలల కిందట కరోనా సెకండ్ వేవ్తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులక
దేశ రాజధాని నగరంలో ఉన్న పురాతన జామా మసీదు మరమ్మతు కోసం షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయం కోరారు. జామా మసీదు మరమ్మతు చేపట్టడానికి భారత పురావస్తు సర్వేను ఆదేశించాలని �
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా