మం దిర ప్రధాన ద్వారం ముందు ఆగిన అశ్వికుని వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నారు జయసేనుడు, వామదేవుడు. ద్వారపాలకుడు అతన్ని ఏదో అడుగుతుండగానే... “అశ్వికా! నీవు మల్లికాపురం నుండి వచ్చిన వార్తాహరుడవా?” అని అడిగ
శాతవాహన ప్రభువుల్లో 17వ రాజు హాలుడు. ఈయన మొదటి శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కవి చక్రవర్తి. తన పాలన కాలం స్వల్పమే అయినా.. మొట్టమొదటి సంకలన కావ్య సంపాదకుడిగా సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చ�