మల్లసు పర్వతం... కళింగ రాజ్యంలోని నౌకాయాన తీరం. ఆ పర్వతం మీద ఒక గుడారంలో ఆలోచనామగ్నుడై కూర్చుని ఉన్నాడు మహా సార్థవాహుడైన కుసుమ శ్రేష్ఠి. లోకంలో సౌందర్యోపాసన తగ్గింది; కళారాధన అడుగంటింది; సుఖవంతమైన జీవితం �
పోదన నగరంలో... ఇంద్ర భవనం లాంటి తన ఇంటిలో, సకల సుగంధాలు, పన్నీరు కలిపిన గోరువెచ్చని నీటితో తలారా స్నానం చేసింది రోహ. ఇప్పటికీ ఆమెకు ఇదంతా నిజం అన్న నమ్మకం కలగడం లేదు. వచ్చిన క్షణం నుంచి తన పెనిమిటిని చూసేందుక
మం దిర ప్రధాన ద్వారం ముందు ఆగిన అశ్వికుని వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నారు జయసేనుడు, వామదేవుడు. ద్వారపాలకుడు అతన్ని ఏదో అడుగుతుండగానే... “అశ్వికా! నీవు మల్లికాపురం నుండి వచ్చిన వార్తాహరుడవా?” అని అడిగ
శాతవాహన ప్రభువుల్లో 17వ రాజు హాలుడు. ఈయన మొదటి శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కవి చక్రవర్తి. తన పాలన కాలం స్వల్పమే అయినా.. మొట్టమొదటి సంకలన కావ్య సంపాదకుడిగా సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చ�