ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసిన మిగ్-21 జెట్లకు రాజస్థాన్కు చెందిన బికనేర్లోని నల్ ఎయిర్ బేస్లో చివరి ప్రయాణం ముగిసింది.
Air Force Chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను (Five Pakistani fighter jets) కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ తాజాగా వెల్�
హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సత్సంగ్లో కొందరు క్యాన్లలో విష వాయువు తెచ్చి వదిలారని ఆరోపించారు.
హత్రాస్ తొక్కిసలాటకు (Hathras stampede) కారణమైన ప్రధాన నిందితుడు దేవ్ప్రకాశ్ మధుకర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 2న హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేవ్ప్రకాశ్ ఆర్గనైజర్గా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన తర్వాత �