పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్�
Minister Harish Rao | కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిం�
ఆంధ్రా నేతలు కేంద్రంలోని బీజేపీకి మోకరిల్లారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ఆర్డర్లు అమలు చేయటం తప్ప ఆంధ్ర ప్రజల బతుకు కోసం ఎప్పుడైనా, ఏమైనా చేశారా? అని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల ను�
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొనే పార్టీ బీఆర్ఎస్ అని, తమ అధినాయకుడు, సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకొంటారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
మంత్రి హరీశ్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదమని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్�
ఇకపై ఏపీ సర్కార్ ఆటలు సాగవు మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరిక చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న�