Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
AP Assembly Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడిం
YS Sharmila | అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాద�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ సభకు రావాలని కోరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఐసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నార�
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం (YS Jagan) వ్యక్తంచేశారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉద�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Naseer) అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మా�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.