Anna Canteen | కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. రూ.5కే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ
AP News | అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీ�
Sai Dharam Tej | అన్న క్యాంటీన్ల వివాదం ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటూ పవన్ కల్యాణ్ను ఉద్దే
Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్పై సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే
Anna Canteen | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుందని కూటమి నేతలు గొ�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ భిన్న రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు నియో
మరోసారి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) వద్ద ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు రోడ�
హిందుపురంలోని అన్నా క్యాంటీన్లో చికెన్ భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో పేదలు అన్నా క్యాంటీన్కు వచ్చి కేవలం 2 రూపాయలకే చికెన్ అన్నం తిన్నారు. ఆదివారం స్పెషల్గా 2 రూపాయలకే చికెన్ రైస్తో పాటు...
కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...