అంగన్వాడీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంల
అంగన్వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్ ఉండనుంది. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జ�
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరి�
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఇచ్చోడ మండలంలో ఉన్న ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అంగన్వాడీ టీచర్గా మారారు. ఆమె సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పాఠాలు బోధించారు.
ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
అంగన్వాడీ లబ్ధిదారులకు సర్కారు తీపికబురందించింది. వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మరో ముందడుగువేసింది. సన్నబియ్యంతో ఆహారం అందించాలని నిర్ణయించింది. సెంటర్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖన